మూసారంబాగ్ బ్రిడ్జి పనుల గూర్చి అధికారులతో కలిసి పర్యవేక్షించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
మూసారంబాగ్ బ్రిడ్జి పనుల గూర్చి అధికారులతో కలిసి పర్యవేక్షించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
అంబర్ పేట్, ఆర్ పీ న్యూస్:
ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మూసారం బాగ్ హై లెవెల్ బ్రిడ్జి పనుల గురించి అధికారులతో కలిసి పర్యవేక్షించారు. కొన్ని నెలల క్రితం అప్పటి ఐటీ శాఖ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శంకుస్థాపన చేసినారు. ట్రాఫిక్ డైవర్షన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అధికారులతో చర్చించి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆదేశించారు. కార్పొరేటర్వి జయ కుమార్ గౌడ్ తో పాటు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ GHMC ప్రాజెక్ట్ సురేష్ , డి ఈ రేణుక ,ఏఈ ప్రశాంత్ మరియు స్థానిక ప్రజలు కూడా పాల్గొన్నారు.