మానవత్వం చాటుకున్న ఆర్థిక చేయూత ఫౌండేషన్

మానవత్వం చాటుకున్న ఆర్థిక చేయూత ఫౌండేషన్

ఆర్థిక చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం, చేబర్తి గ్రామంలో సోమవారం నిరుపేద కుటుంబానికి చెందిన అనాధ పిల్లలగు దేశమైన మహేశ్, ప్రవళిక కు నోట్ బుక్స్, బ్యాగ్స్, షూస్, స్టేషనరీ సామాగ్రిని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్థిక చేయూత ఫౌండేషన్ సభ్యులు దుబ్బాసి రమేశ్, తాడూరి వెంకట్ రాంరెడ్డి, పోయిల రమేశ్, ఎముడాల రాజు, పబ్బ శ్రీకాంత్, లింగని మల్లేశ్ లు పాల్గొన్నారు.నిరుపేద పిల్లల విద్యాభ్యాసం కోసం అండగా నిలిచిన ఆర్థిక చేయూత సభ్యులను అభినందించిన గ్రామస్తులు.