సేవారంగంలో బండారు భవానికి అవార్డు 

0

సేవారంగంలో బండారు భవానికి అవార్డు 

విజయవాడ, ఆర్ పి న్యూస్ :

తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా ” గిడుగు రామమూర్తి పంతులు” సంస్థ  విజయవాడ లోని “టాగూరు స్మారక గ్రంధాలయంలో” సేవ రంగంలో బండారు భవానికి పురస్కారం అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. సేవారంగంలో తాను చేసిన సేవను గుర్తించి ఈ అవార్డు అందుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు.ఈ అవార్డుతో తనకు మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *